మంత్రాలయం సీఐ హెచ్చరిక
KRNL: అనుమతులు లేకుండా టపాసులు, పేలుడు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం మంత్రాలయం సీఐ రామానుజులు హెచ్చరించారు. జాతరలు, దేవరలు, పెళ్లిలలో అనుమతులు లేకుండా టపాసులు ఉపయోగించరాదని పేర్కొన్నారు. హోటల్ యజమానులు అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లు ఉపయోగించి, అనుమతులు ఉండి సరైన పద్ధతిలో ఫైర్ సేఫ్టీ విధానాలను పాటించాలని సూచించారు.