క్రషర్ మిషన్లో పడి ఒక వ్యక్తి మృతి

HYD: సోమవారం తెల్లవారుజామున క్రషర్ మిషన్లో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో ఉన్న రోబో సిలికాన్ క్రషర్ మిషన్లో మధ్యప్రదేశ్కి చెందిన మనిషి సింగ్ (27) ప్లాంట్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉండేవాడు.