'భారత్ పరువు విదేశాల్లో తీస్తున్నారు'
TG: మహిళలను కోటీశ్వరులను చేయడం మంచిదే అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. 'వంద రోజుల్లో అమలు చేస్తామన్న మహిళలకు నెలకు రూ.2500 ఈ బడ్జెట్లో ఇవ్వండి. లక్షకోట్ల వడ్డీలేని రుణాలు ఏమయ్యాయి. గవర్నర్ ప్రసంగంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కానీ, మిస్ ఇంగ్లండ్ ఆ ఈవెంట్ నుంచి పారిపోయింది. భారతదేశం పరవు విదేశాల్లో తీశారు' అని మండిపడ్డారు.