పార్టీ పదవుల్లో వారికే ప్రాధాన్యం

పార్టీ పదవుల్లో వారికే ప్రాధాన్యం

VSP: టీడీపీలో అన్ని సంస్థాగత ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో మాడియతో మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారికి, అన్ని వర్గాల వారికి అవకాశం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు.