జగనన్న ప్రభుత్వంతోనే ప్రతి పేదవాడి ఇంటింటా సంక్షేమ పధకాలు

జగనన్న  ప్రభుత్వంతోనే ప్రతి పేదవాడి ఇంటింటా సంక్షేమ పధకాలు

విశాఖ: రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన జగన్ ప్రభుత్వంతోనే సాధ్యమని ముంచంగిపుట్టు మండల వైసీపీ అధ్యక్షులు పాంగి పద్మారావు అన్నారు. మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమం బరడ పంచాయతీ, సొలగంపుట్, అంశబంధ గ్రామాలలో నిర్వహించారు. జగనన్న ప్రభుత్వంతోనే ప్రతి పేదవాడి ఇంటింటా సంక్షేమ ఫలాలు అందుతున్నావ్ అన్నారు.