ప్రభాకర్ భౌతికకాయానికి కేతిరెడ్డి నివాళి
సత్యసాయి: ముదిగబ్బ మండలం గాండ్లవారి పల్లి గ్రామానికి చెందిన మాజీ స్టోర్ డీలర్ పార్నాపల్లి ప్రభాకర్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ప్రభాకర్ భౌతికకాయానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.