ఆటో కాలువలో పడి పలువురికి గాయాలు
నంద్యాల పట్టణంలోని నూనెపల్లె గెలివి వే బ్రిడ్జి వద్ద ఇవాళ ఆటో ప్రమాదవశాత్తు కాలువలో పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.