నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: కుంటాల మండలంలోని కల్లూరు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో శనివారం మరమ్మతులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ మధు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.