వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన మేఘారెడ్డి

వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన మేఘారెడ్డి

WNP: రాజ్యసభ సభ్యుడిగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును AICC ఖరారు చేసింది. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీ సెక్రటరీ వేం నరేందర్ రెడ్డి తన నామినేషన్ సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, pcc ప్రెసిడెంట్, మంత్రులు, MLA లతో కలిసి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.