సీఐటీయూ మహాసభలకు ముఠా కార్మికులు విరాళం

సీఐటీయూ మహాసభలకు ముఠా కార్మికులు విరాళం

AKP: విశాఖలో ఈనెల 31 నుంచి జరిగే అఖిలభారత సీఐటీయూ మహాసభలకు అచ్యుతాపురం SEZ ముఠా కార్మికులు రూ.10,000 విరాళాన్ని మంగళవారం అందజేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ.. సీఐటీయూ సభలు విజయవంతనికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కార్మికుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను మహాసభలో చర్చించి తీర్మానం చేస్తామని తెలిపారు.