యాదాద్రి దేవస్థానం మంగళవారం ఆదాయం ఎంతంటే..?

యాదాద్రి దేవస్థానం మంగళవారం ఆదాయం ఎంతంటే..?

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి మంగళవారం ఆలయం మూసివేసిన వరకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,34,140, కార్ పార్కింగ్ రూ.1,75,000, VIP దర్శనాలతో రూ.1,35,000, ప్రధాన బుకింగ్ రూ.43 వేలు, బ్రేక్ దర్శనాలు రూ.42 వేలు, వ్రతాలు రూ.21 వేలు, తదితర విభాగాల నుంచి రూ.8,55,560 ఆదాయం వచ్చింది.