కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష సమావేశం

కోర్టు మానిటరింగ్ సభ్యులతో  సమీక్ష సమావేశం

ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు కోర్టు మానిటరింగ్ సభ్యులతో శనివారం సమీక్ష సమావేశంను నిర్వహించారు. కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు చేయడం అనివార్యమని తెలిపారు. నేరస్తులు శిక్ష తప్పించుకోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ఉండాలన్నారు.