కాళేశ్వరంలో జోరుగా సాగుతున్న పుష్కరాల పనులు

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు జరగనున్న పుష్కరాల కోసం పనులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లతో చేస్తున్న పనులు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా వీఐపీ ఘాట్ ఆవరణంలో నిర్మిస్తున్న పుష్కర ఘాటును అధికారులు పనులు జోరుగా పనులు జరుపుతున్నారు.