మహాదేవపట్నం స్కూల్లో సైన్స్ ఫెర్
W.G: ఉండి మండలం మహదేవపట్నం హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. M. జాన్ బాబు సైన్సు ప్రాముఖ్యత, మూఢనమ్మకాలు నిర్మూలన అవగాహన కల్పించారు. సైన్స్ ఉపాధ్యాయులు K.V నాగేశ్వర రావు, K. శ్రీలత, P. లక్ష్మణుడు EPC సురేష్ పాల్గొన్నారు.