విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత

SKLM: జలుమూరు మండలం ఆదర్శ మోడల్ స్కూల్ హెచ్ఎం మాధవరావు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా అందజేస్తున్నారు. శుక్రవారం అచ్యుతాపురంలో పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO మాధవరావు మాట్లాడుతూ.. మండలంలో 16 జెడ్పీ పాఠశాలలు ఉన్నాయని, 462 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతుండగా వారందరికి సామాగ్రి అందజేశారన్నారు.