VIDEO: వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

VIDEO: వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

KMM: వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.15,300, నాన్ ఏసీ మిర్చి రూ.8,200, అటు క్వింటా పాత పత్తి ధర రూ.6,800, కొత్త పత్తి రూ.6700గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత సోమవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.150 పెరగగా, నాన్ ఏసీ మిర్చి రూ.100, పత్తి ధరలు రూ.400 చొప్పున తగ్గింది.