'పైపుల మార్పుకు ప్రజల సహకారం అవసరం'

'పైపుల మార్పుకు ప్రజల సహకారం అవసరం'

KRNL: నగరంలో డ్రైనేజీ కాలువల్లో తాగునీటి పైపుల మార్పుకు ప్రజల సహకారం అవసరమని కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఇవాళ ఇంజనీరింగ్, అమినిటీస్ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, డ్రైనేజీ కాలువల్లో కలుషిత నీటి సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి అమినిటీస్ కార్యదర్శి క్షేత్రస్థాయిలో వెళ్లి అతిసారం ప్రబలకుండా చూడాలన్నారు.