VIDEO: ' రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి'

VIDEO: ' రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి'

ASR: 90శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న రాజ్ మా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ రైతులకు సూచించారు. ఇవాళ కొయ్యూరులో ఏవో బీ. రాజ్ కుమార్‌తో కలిసి రైతులకు రాజ్ మా విత్తనాలు పంపిణీ చేశారు. గంజాయి సాగుకు దూరంగా ఉండాలని, సాంప్రదాయ పంటలు పండించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.