యాదాద్రి దేవస్థాన నేటి ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థాన నేటి ఆదాయ వివరాలు

యాదాద్రి: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గురువారం మొత్తం రూ.12,78,712 ఆదాయం సమకూరింది. ఆలయ ఈవో వెంకట్రావు ఈ వివరాలను తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.52,300, బ్రేక్ దర్శనాలతో రూ.57,700, వీఐపీ దర్శనాలతో రూ.90,000, ప్రసాద విక్రయాలతో రూ.5,33,580, కార్ పార్కింగ్ తో రూ.1,34,500, వ్రతాలతో రూ.31,000, లీజుల తో రూ.2,03,096, తదితర మార్గాల ద్వారా ఆదాయం వచ్చింది.