ఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ట్యాబ్‌లు అందజేత

ఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ట్యాబ్‌లు అందజేత

కడప జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ అభ్యర్థులు ఓబులేసు, హర్షసాయి వర్ధన్‌లకు బుధవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి UPSC ప్రిలిమ్స్ కోచింగ్ కోసం డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. ఈ ట్యాబ్‌లలో UPSC స్టడీ మెటీరియల్ ముందుగానే ఇన్‌బిల్ట్ చేయబడి ఉంది. ఇది వారి సివిల్స్ ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.