బురద మయంగా పనుకుపర్త రహదారి
SKLM: బూర్జ మండలంలోని పనుకుపర్త నుంచి అల్లెన బిటి రోడ్డు మధ్య ఉన్న మట్టి రోడ్డు వర్షాలకు బురదమయంగా తయారయ్యింది. దీంతో నిత్యం అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా పణుకుపర్త గ్రామం మీదుగానే పాలవలస జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లే అల్లెన, జీ.బీ పురం కిల్లంతర, వైపర్త విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు.