టీ20 సిరీస్కు రేపు భారత జట్టు ప్రకటన
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈనెల 9 నుంచి 5 T20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో పాల్గొనే భారత జట్టును రేపు ప్రకటించనున్నారు. గాయాలతో వన్డే సిరీస్కు దూరమైన గిల్, పాండ్యా T20లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. అలాగే, వన్డేలకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా జట్టులోకి తిరిగి రానున్నాడు. యువ ప్లేయర్ రియాన్ పరాగ్కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.