ఎమ్మెల్యే ముప్పిడి దృష్టికి క్రైస్తవుల సమస్యలు

ఎమ్మెల్యే ముప్పిడి దృష్టికి క్రైస్తవుల సమస్యలు

E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బిషప్ కౌన్సిల్ మెంబెర్స్ సోమవారం కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో క్రైస్తవుల రక్షణ బాప్తీస్మము పొందుటకు గోదావరి నది ఒడ్డున స్థలము కేటాయించాలని, క్రైస్తవులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరుతూ వినతి పత్రం అందించారు. వాటిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.