పుష్పయాగంలో పాల్గొన్న పోచారం

పుష్పయాగంలో పాల్గొన్న పోచారం

KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. శనివారం రాత్రి ముగింపు సందర్భంగా పుష్ప యాగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతుల, ఆలయ ధర్మకర్త దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.