నూతన శివాలయ నిర్మాణానికి విరాళం అందజేత

నూతన శివాలయ నిర్మాణానికి విరాళం అందజేత

JGL: కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప స్వామీ ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయానికి ముత్యంపేట వాస్తవ్యులు, రశ్మీధర్ తేజ విద్యా సంస్థల అధినేత కొండాడి సంధ్యారాణి ఓరుగంటి వేంకటేశ్వర్ రావు దంపతులు రూ. 5,00,001/ లు విరాళం మంగళవారం రోజున అందజేశారని ఆలయ అధ్యక్షులు గురుస్వామి అంబటి శ్రీనివాస్ తెలిపారు.