బ్ర‌హ్మోత్స‌వ ఏర్పాట్లును ప‌రిశీలించిన టీటీడీ ఈవో

బ్ర‌హ్మోత్స‌వ ఏర్పాట్లును ప‌రిశీలించిన టీటీడీ ఈవో

TPT: తిరుమ‌ల‌లో నిర్వ‌హించ‌నున్న శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్ల‌ను టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు బుధ‌వారం సాయంత్రం ప‌రిశీలించారు. గ్యాల‌రీల్లో ఉన్న ప్ర‌తి భ‌క్తుడికి అన్న ప్ర‌సాదాలు అందేలా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై క్షేత్రస్థాయిలో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.