జిల్లా కలెక్టర్గా ఖుష్బూ గుప్తా
MBNR: జిల్లా కలెక్టర్గా ఖుష్బూ గుప్తా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ విజయేంద్ర బోయి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పాట్నాయక్ను ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రదీప్ జైన్ను నారాయణపేట్ కలెక్టర్గా నియమించారు.