సీఐ సస్పెన్షన్ వేటు

సీఐ సస్పెన్షన్ వేటు

NRML: శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జైపూర్ మండలం నర్సింగాపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై 13 మందిపై కేసు నమోదు కావడం తెలిసిందే. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై సీఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్టు సమాచారం.