కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్

కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్

WNP: మదనాపురం మాజీ సర్పంచ్ రాంనారాయణ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు.