మంత్రి, ప్రభుత్వ విప్లను కలసిన నూతన ఎస్పీ

SRSL: ఇటీవలే బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన జిల్లా ఎస్పీ గీతే మహేష్ బాబాసాహెబ్ ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.