'హిందూ మతోన్మాద పాలన రాజ్యమేలుతుంది'

E.G: దేశంలో హిందూ మతోన్మాద పాలన రాజ్యమేలుతుందని, ఇది చాలా ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆవేదన వ్యక్తం చేసారు. బుధవారం రాజమండ్రి CPI కార్యాలయంలో జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశ లౌకిక వాద దేశమని, ఈ దేశంలో కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా కలసి మెలిసి ఉన్నారన్నారు.