నేడు పాలమూరుకు ప్రపంచ సుందరీమణులు

MBNR: జిల్లాకు 22 మంది ప్రపంచ సుందరీమణులు శుక్రవారం 3 బస్సుల్లో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. పిల్లలమర్రిని ఇప్పటికే అధికారులు అందంగా ముస్తాబు చేశారు. 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. 1300 మంది పోలీసులతో మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. అందగత్తెల పర్యటన సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు.