ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

SKLM: బూర్జ M కొల్లివలసకి చెందిన ఎన్ .మణికంఠ తన తల్లి భానుమతితో కలిసి స్కూటీ పై శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో శ్రీకాకుళం వైపు నుంచి పాలకొండ వైపు వెళుతున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠకు తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.