జిల్లాలో ఉ. 11 గంటల వరకు నమోదైన పోలింగ్

జిల్లాలో ఉ. 11 గంటల వరకు నమోదైన పోలింగ్

VKB: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52.35 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.