'మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి'

'మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి'

MNCL: మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు మంథని ఎమ్మెల్యేగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని తెలిపారు.