టూరిజం హబ్గా గోదావరి గట్టు అభివృద్ధి: ఎమ్మెల్యే

E.G: కూటమి ప్రభుత్వం చొరవతో రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుదామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ అన్నారు. గోదావరి గట్టుపై రిఫర్ ఫ్రంట్ శంకుస్థాపన చేసారు. ఈ రిఫర్ ప్రంట్ డెవలప్మెంట్ తొలి విడత పనులను రూ. 20 కోట్లతో చేపట్టనున్నారు. పుష్కర ఘాట్ నుంచి గౌతమి నందనవనం పార్క్ వరకు 300 మీటర్లు వరకు నది లోపలకు విస్తరించనున్నారు.