అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

W.G. పాలకొల్లు పట్టణంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగరాజుపేట నుంచి పాలమూరు వరకు రూ.4.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ విప్ అంగర, కూటమి నాయకులు పాల్గొన్నారు.