సొంత నిధులతో డ్రైనేజీ కల్వర్టును నిర్మించిన మాజీ కౌన్సిలర్

సొంత నిధులతో డ్రైనేజీ కల్వర్టును నిర్మించిన మాజీ కౌన్సిలర్

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాలకొండ డివిజన్‌లో మాజీ కౌన్సిలర్ మూస నరేందర్ తన సొంత నిధులతో వార్డు పరిధిలో నూతనంగా డ్రైనేజీ కల్వర్టును నిర్మించారు. ఈ సందర్భంగా నేడు ఆయన మాట్లాడుతూ.. వాడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన రాకుండా కూడా తన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇచ్చిన హామీని పూర్తి చేస్తానన్నారు