రాష్ట్ర సాయి ర్యాంకర్ను సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

GDWL: గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన లావణ్య ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 439 మార్కులు సాధించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు విద్యార్థినీని సన్మానించారు. రామాంజనేయులు మాట్లాడుతూ.. వెనుకబడిన మండలం నుంచి రాష్ట్ర సాయి ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందన్నారు.