ఆలయ పునర్నిర్మాణానికి రూ.1,00,116 విరాళం
JGL: ముంబైలో నివాసం ఉంటున్న మెట్పల్లి వాస్తవ్యులు గజేల్లి నాగమణి-లక్ష్మీనారాయణ శ్రీ శివ భక్త మార్కండేయ మందిరం పునర్నిర్మాణానికి 1,00,116 రూపాయలను ఇవాళ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. విరాళం అందించి మహారాజ పోషకులుగా సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.