'బస్ స్టేషన్ ఆవరణలో పారిశుద్ధ్య లోపం'

'బస్ స్టేషన్ ఆవరణలో పారిశుద్ధ్య లోపం'

PDPL: ధర్మారం బస్ స్టేషన్ ఆవరణలో పారిశుద్ధ్యం లోపించింది. చుట్టుపక్కల ఇండ్ల ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్ధపదార్థాలను బస్ స్టేషన్ ఆవరణలో పడేయయడంతో అపరిశుభ్రంగా తయారయింది. దీనికి తోడు ఆర్టీసీ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.