పేదల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే

పేదల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే

ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 35 మంది లబ్ధిదారులకు ₹30 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ₹5.50 కోట్ల మేర వైద్య సహాయం అందించామని, ఇందులో మైనార్టీలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.