'శబల ఆహారం-ఆరోగ్యానికి మార్గం'

'శబల ఆహారం-ఆరోగ్యానికి మార్గం'

VSP: సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో బుధ‌వారం నిర్వహించిన శబల భోజనాల పండుగలో విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతి రాజు పాల్గొని సహజ ఆహారం, పర్యావరణ హిత జీవన విధానంపై ప్రాధాన్యతను వివరించారు. అలాగే, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తదితరులు పాల్గొని ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు.