నరసాపురం డీఎస్పీకి అరుదైన గౌరవం

నరసాపురం డీఎస్పీకి  అరుదైన గౌరవం

W.G: నరసాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేదకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 31న గుజరాత్‌లోని కెవాడియా వద్ద నిర్వహించే ఏకతా దివాస్ పరేడ్ లో ఏపీ పోలీస్ బృందానికి ఆమె నాయకత్వం వహించనున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్రం ఈ పరేడు నిర్వహిస్తోంది. ఆమె అసామాన్య సేవాభావం, క్రమశిక్షణ, నిబద్ధత, నాయకత్వ నైపుణ్యాలను ఉన్నతాధికారులు గుర్తించారు.