నూతన ఆలయ మహా కుంబాభిషేకంకు ఆహ్వానం
TPT: తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరస్వామి ఆలయ మహా కుంబాభిషేకం శుక్రవారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి YCP నాయకులు, చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో పాటు పలువురిని ఆహ్వానించారు.