ఐఎఫ్టీయూ నూతన కమిటీ ఎనిక
GDWL: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ డిమాండ్ చేశారు. రాజోలి మండల కేంద్రంలో గురువారం ఐఎఫ్టీయూ (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు) నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు భాస్కర్, మండల ఉపాధ్యక్షుడు మద్దిలేటి ఎన్నికైనట్ల కార్యకర్తలు పేర్కొన్నారు.