గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

PDPL: గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణపై ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. మార్చి 6–16 పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడం, ఏప్రిల్ 2 గ్రామస్థాయి సమావేశానికి శాఖల సమన్వయం, పారిశుధ్యం, పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు.