జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

GDWL: జిల్లాలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత 43.7° సెల్సియస్ నమోదైంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వడదెబ్బ నివారణకు తగినంత నీరు తాగాలని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.