సీసీ రోడ్ల మంజూరులో జాప్యం చేస్తున్న ప్రభుత్వం.

సీసీ రోడ్ల మంజూరులో జాప్యం చేస్తున్న ప్రభుత్వం.

SDPT: బిఆర్ఎస్ సర్పంచులపై స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ వివక్ష చూపుతున్నారని అక్కన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భూక్య కృష్ణ నాయక్ ఆరోపించారు.బిఅర్ఎస్ మద్దతుతో గెలిస్తే మాపై ఎందుకింత వివక్ష చూపుతున్నారో తెలియదని,గ్రామాల అభివృద్ధికి అధికారులు సైతం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.