'గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం'
KRNL: ఆలూరు నియోజకవర్గం మానేకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని అంగస్కల్ గ్రామంలో శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు దాదావళి,డీలర్ దేవేంద్ర, విద్యా కమిటీ ఛైర్మన్ ఉసేన్ చేతుల మీదిగా ఇవాళ పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు యంకప్ప, కార్యకర్తలు నగేష్, బూత్ ఇంచార్జీ మౌలాలి పాల్గొన్నారు.